ఆత్మహత్యలే కాదు, ఆత్మాహుతి దాడులు కూడా చేస్తా:పయ్యాపుల కేశవ్
సమైక్య ఆంధ్ర ప్రదేశ్ కోసం రాజీనామాలు, ప్రాణాలు సైతం త్యాగం చేస్తామని గుంటూరులో తెలుగు దేశం తలపెట్టిన సమైక్య సభలో పయ్యాపుల కేశవ చెప్పారు. అవసరమైతే ఆత్మహత్యలు, ఆత్మాహుతి దాడులు కూడా చేస్తామని చెప్పడంతో వివాదస్పదం గా మారింది. పయ్యాపుల కేశవను ... Continue Reading
తెలంగాణ వ్యతిరేకిస్తే హత్యలు చేయండి: పొన్నం
కరీంనగర్ లో జరుగుతున్న సత్యాగ్రహ దీక్ష లో ఎంపీ పొన్నం ప్రభాకర్ సంచలన, వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ కోసం ఆత్మహత్యలు చేసుకోవద్దని, తెలంగాణ వ్యతిరేకించే పెట్టుబడి దారులను హత్య చేసి కీర్తి శేషులు కండి అని పొన్నం ప్రభాకర్ ఆవేశంగా ... Continue Reading
శాంతి…..శాంతి…..శాంతి.
మంగళవారం జరిగిన సీమంధ్ర ప్రజా ప్రతినిధుల పర్యటన ఆద్యంతం శాంతి ప్రబోధాలు వింటూనే గడిపారు. నిన్న ఉదయం ప్రధాని దగ్గర నుంచి మొదలుకొని, చిదంబరం, ప్రణబ్, అహ్మద్ పటేల్ వరకు అందర్నీ ఒకే రోజు కలిసారు. పార్టీ, ప్రభుత్వ పెద్దలందరికీ శ్రీ ... Continue Reading
సమాచార లోపం వల్లనే డిసెంబర్9 ప్రకటన : ప్రణబ్
సమాచార లోపం వల్లనే డిసెంబర్ 9 ప్రకటన వెలువడిందని, ఆ పొరపాటులో తానూ భాగస్వామినేనని సీమాంధ్ర నేతల వద్ద కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి ప్రణబ్ ముఖర్జీ చెప్పారు. కె.సీ.ఆర్ ఆరోగ్యం క్షీణిస్తుందన్న తొందరలో, సమాచార లోపం తోనూ, తప్పుడు నివేదికల ... Continue Reading
దశాబ్దాలు కలిసి ఉన్నారు, శతాబ్దాలు కలిసి ఉండండి
తెలుగు వారందరూ దశబ్దాలుగా కలిసి ఉంటున్నారని, ఇక పై కూడా శతాబ్దాలు పాటు అలాగే కలిసి ఉండాలని ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ గులాం నబీ అజాద్ తెలిపారు. మంగళవారం సీమాంధ్ర ప్రజాప్రతినిధులు ప్రధానిని, చిదంబరం, ప్రణబ్ ముఖర్జీని ... Continue Reading
పోలవరానికి అడ్డంకులు తొలగినట్లే
ఆంద్ర ప్రదేశ్ ప్రజలు ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న పోలవరం ప్రాజెక్ట్ సాకరంయ్యే దిశగా అడుగులు పడుతున్నాయి. పోలవరానికి ప్రధాన అడ్డంకి చత్తీస్ ఘడ్, ఒరిస్సా రాష్ట్రాలు లేఅవనేత్తిన అభ్యంతరాలు. పోలవరం ముందుకు అడుగులు వేయాలంటే వారి అభ్యంతరాలను పరిష్కరించాల్సిందే. గోదావరి జల వివాద ... Continue Reading





